నిమ్మకాయల రోహిత్ ను పలకరించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన నిమ్మకాయల వీరబాబు అబ్బాయి నిమ్మకాయల రోహిత్ అనారోగ్యంతో బాధపడుతూ రాజానగరం జి ఎస్ ఎల్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. వీరి వెంట ఆకుల ముత్యాల రావు, నందే ప్రసాద్, గణేసుల రాంబాబు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.