కొండయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామంలో బోయిడి కొండయ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు. బుధవారం వారి పెదకార్యం కార్యక్రమంలో రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రఘు, వెంటపాటి రామకృష్ణ, పంతం శ్రీనివాస్, తెల్లమేకల శ్రీను, మార్గాని సత్యనారాయణ, నర్రావుల వెంకటకోటి, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), వీరామహిళ చాపల లక్ష్మి, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.