బూరుగుపూడిలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో పలు కుటుంబాలను శనివారం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. గ్రామంలో ముందుగా నాగిశెట్టి బూరయ్య కుమారుడు నాగిశెట్టి శివ ప్రసాద్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. పాలెపురెడ్డి శివకాశి తల్లి వరలక్ష్మి ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మామిడి నాగార్జున, చిక్కిరెడ్డి మునిప్రసాద్, మండపాక శ్రీను, నంగిరెడ్డి విష్ణు, మేక రమేష్, గొడుగు ప్రసాద్, సాలపు చక్రవర్తి, యర్రంశెట్టి వీరబాబు, కనుబుజ్జి రాజేష్, మండపాక మురళి, టిడిపి నాయకులు కంటే గణపతి, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.