పళ్ళ వెంకన్నబాబును పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామవాసి పళ్ళ వెంకన్నబాబు ప్రమాదంలో చేతికి గాయం అయి బాధపడుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మంగళవారం వెంకన్నబాబును పలకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాతిపం దొరబాబు, నాతిపం భజన్నారాయణ, నాతిపం పద్మారావు, మన్యం వీరవెంకట రావు, నాతిపం రాజు, యాడవిల్లి పాపారావు, పంతం మణికంఠ, నాతిపం సుబ్బారావు, నాతిపం మణితేజ, నాతిపం రాజు, కామిశెట్టి చిన్నోడు, గల్లా గంగారావు, కామిశెట్టి సాయి, తోట అనిల్ వాసు, పరం రామకృష్ణ, పనసపాటి ప్రసాద్, యర్రంశెట్టి పొలారావు, చిట్టిప్రోలు సత్తిబాబు, మండవరపు చంటి, వీరామహిళ గండి జయ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.