డా. శ్రీమతి సౌజన్యకు నివాళులర్పించిన రామ శ్రీనివాస్

రైల్వేకోడూరు: అన్నమయ్యజిల్లా, రైల్వేకోడూరు నియోకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ బోనాసి వెంకటసుబ్బయ్య సతీమణి శ్రీమతి డా. సౌజన్య మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్ బుధవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.