చందక గోవిందు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీమతి పాలవలస యశస్వి

విజయనగరం, ఈనెల 5వ తేదిన జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన పర్ల గ్రామానికి చెందిన భారత సైనికుడు కీ.శే. చందక గోవిందు కుటుంబాన్ని శుక్రవారం జనసేన పార్టీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పరామర్శించి వారికి మనొధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.