పినిశెట్టి రంగనాథ స్వామికి నివాళులర్పించిన నాదెండ్ల మనోహర్

రాజోలు మండలం, శివకోడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి బుజ్జి తండ్రి రంగనాథ స్వామి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో రంగనాథ స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి, రంగనాథ స్వామి వారికి నివాళులర్పించిన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, వారి వెంట పిఎసి మెంబర్లు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, తాడి మోహన్, శిరిగినేడి వెంకటేశ్వరరావు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాపాక రమేష్ బాబు, గుండ బత్తుల తాతాజీ, పోతు కాశీ, గుబ్బల ఫణి, రావూరి నాగు, అడబాల తాతకాపు, ఉండవల్లి అంజి మరియు జనసైనికులు పాల్గొన్నారు.