జనసేనలో చేరిన నాగిరెడ్డి, రమేష్ బాబు

దామలచెరువు, మంగినాయన పల్లెకు చెందిన వైఎస్సార్సీపీ కీలక నేత నాగిరెడ్డి, కాపు సంక్షేమసేన రైతు విభాగం అధ్యక్షుడు రమేష్ బాబు ఆదివారం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేయడం జరిగింది. వైసిపి పాలన రౌడీ రాజ్యంగా పేదలకు గుర్తింపు లేదు కనుక మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని నాగిరెడ్డి, రమేష్ బాబులు ఈ సందర్భంగా తెలియజేసారు.