టీం పిడికిలి ప్రచార పోస్టర్స్ ను ప్రారంభించిన నరసన్నపేట

నరసన్నపేట, టీం పిడికిలి వారు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్ర కౌలు రైతులకు సహాయం అందించే కార్యక్రమం గురించి ప్రచార పోస్టర్స్ ఆదివారం రాత్రి 7 గంటలకు రామకృష్ణాపురం గ్రామంలో మన నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నడుపూరి. తిరుపతి రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్ ఢిల్లీశ్వర్, సింహాచలం, చిన్నారావు రమణ, దవి నారాయణ తదితరులు పాల్గొన్నారు.