స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించిన నరసరావుపేట జనసేన

నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో సయ్యద్ జిలాని నాయకత్వంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాగంగా పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ బాబు జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణం శెట్టి గోవింద్. అచ్చుల సాంబశివరావు, ఆర్ కే. యాదవ్, అబ్దుల్ రఫ్, గుప్త, శ్రీకాంత్, రాజా భరత్, మిరియాల సోము, యనమల కొండ, మేడిశెట్టి రామారావు, పుట్ట, సాంబశివరావు నక్క గోష్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, పృద్వి సుంకర, దుర్గా కుమారి, మిరియాల సుబ్బమ్మ, దాసరి శివ లీల మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *