జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

వరంగల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం జాతీయ రైతు దినోత్సవాన్ని కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ రైతులను చైతన్యపరిచే కార్యక్రమంలో రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జనసైనికులు తో మాట్లాడడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ డిజైన్ యూత్ లీడర్ ఇంచార్జ్ కొండగుర్ల వెంకి (సాయి) గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొండ గొర్ల పవన్ వినయ్ ప్రశాంత్ రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.