ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ అవగాహన సదస్సు

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండల కేంద్రం అవ్విన (ఆర్.బి.కే.2)లో ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ అవగాహన సదస్సులో భాగంగా… మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులతో సమావేశానికి ముఖ్య అతిదులుగా అన్నమయ్య జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనాద్ రెడ్డి మండల (ఏ,ఓ)మురళీధర్ పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *