మదనపల్లె జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

మదనపల్లె: కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా మదనపల్లె టౌన్ మరియు మండలం నిమ్మనపల్లె మండలం, రామసముద్రం మండలం, ప్రజల తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, అడపా సురేంద్ర, నగేష్, జావిలి మోహన్, టీడీపీ మైనారిటీ నాయకుడు మాజీ సర్పంచి పఠాన్ ఖాదర్ ఖాన్, కొత్తకోట చింతల కిరణ్ మహేష్ రెడ్డి, నిమ్మనపల్లె శ్రీపతి, ఎంపీటీసీ రెడ్డప్ప, జగథిస్, తవలం సుధాకర్, అలీఖాన్, ఆనంద్, కొండయ్య గారిపల్లి మనో అన్న, రాటకొండ సురేంద్ర, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ పోతపోలు, జి కే ఏ వి రమణ, గంగారపు రామదాసు చౌదరి మరియు మదనపల్లె జనసేన ఇంచార్జి గంగారపు స్వాతిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.