రంజాన్ వేడుకలలో పాల్గొన్న నూజివీడు జనసేన నాయకులు

రంజాన్ పర్వదినం సందర్భంగా నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలంలోని చెక్కపల్లి, గుడిపాడు మజీద్ లలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అల్లా ఆశీస్సులు వుండాలని కోరుతూ.. నమాజ్ లో పాల్గొని వారికి స్వీట్లు అందచేసి, ముస్లిం పెద్దలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, బొట్ల నాగేంద్ర, వంశీ, మైనారిటీ జనసేన నాయకులు హసిఫ్, అహ్మద్, సమీర్ తదితరులు.