వీరమహిళల నిరసనకు స్పందించిన ఓ.ఎన్.జి.సి

రాజోలు, కేశవదాసుపాలెం గ్రామంలో రోడ్లపై వినూత్న రీతిలో పడవ ప్రయాణంతో నిరసన తెలిపిన విషయం మీకు అందరికీ గుర్తుండే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ రోడ్డు ఓ.ఎన్.జి.సి వారి సహకారంతో తారు రోడ్డు నిర్మిచడం జరిగింది. ఓ.ఎన్.జి.సి వారు సత్వరమే తారు రోడ్డు వేయించినందుకు జనసేన వీర మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.