ప్రమాదవశాత్తు గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిననాదెండ్ల మనోహర్

రెండు రోజుల పర్యటన నిమిత్తం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రమాదవశాత్తు గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారిని, యువకుడిని పరామర్శించారు, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి భర్త డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ పేషెంట్ పరిస్థితి వివరించారు.