జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒటర్ నమోదు కార్యక్రమం

గాజువాక నియోజకవర్గం: 70వ వార్డులో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వార్డు నాయకులు జనసైనికులు ఒటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ ప్రచారకర్త కాపు సంక్షేమ సేన విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్ బద్ది కనక దుర్గ, మురళి దేవి, శ్రీకాంత్, కనకరాజు, సాయి, నాయుడు మరియు జనసైనికులు ఉన్నారు.