కొండేలు ఔదారికి నివాళులు అర్పించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, 2వ డివిజన్ జనసైనికులు, కొండేలుపేట వాస్తవ్యులు కొండేలు ఔదారి ఇటీవల మరణించారు.. గురువారం వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పరామర్శించి, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.