శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, గొర్రిపూడిలో పెద్దపుంత రామాలయం వద్ద జరిగిన శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని, స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు..