జనసేన పార్టీలో చేరిన పార్కెలి గ్రామ యువత

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకుల పర్యటనలో భాగంగా పార్కెలి గ్రామ యువత జనసేన పార్టీలో చేరారు. ముఖ్య అతిధిగా రూరల్ జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ హాజరయ్యారు. పాడేరు నియోజకవర్గం, జికే వీది మండలం, రింతడ, పెదవలస, లక్కవరపేట, దేవరపల్లి, పంచాయితీలో పలు గ్రామాల పర్యటన చేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోయ్యం బాలరాజు, కార్యదర్శి, కూడ మధుకుమర్, వనపల, ఈశ్వరావు, అరడ కోటేశ్వరరావు, పొత్తూరి, విష్ణుమూర్తి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.