పాఠంశెట్టి దంపతులను సన్మానించిన పితాని

జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ జగ్గంపేట నియోజకవర్గం అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర సన్మాన సభలో పాల్గొని ఆ దంపతులను శాలువతో సన్మానించారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ముమ్మిడివరం మండల ప్రధాన కార్యదర్శి దూడల స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.