స్వామినగర్లో జనం కోసం పవన్ – పవన్ కోసం

కాకినాడ, జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా స్వామినగర్ ప్రాంతంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదివారం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.