Pendurti: జనసేనాని సభ విజయవంతం చేయాలి

88 వార్డ్, పెందుర్తి, గాజువాక నియోజకవర్గం,
దువ్వాడ గ్రామంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్, గాజువాక నియోజవర్గ ఇన్చార్జి శ్రీ కొన తాతారావు సూచన ప్రకారం జనసైనికులతో సమావేశం ఏర్పాటు చేసి, అక్టోబర్ 31 జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభకు భారీగా ప్రజలను చైతన్యం చేసి కళ్యాణ్ గారి పోరాటంలో భాగస్వాములు చేయాలని, మనమందరం సభ సక్సెస్ అయ్యేలాగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చర్చించడం జరిగింది.