పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 31వ రోజు

చీరాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం” 31వ రోజు పర్యటన సోమవారం వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో రామానగర్ కాలనీలో కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన పూర్తయింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.