నా సేన నా వంతుకు విరాళమిచ్చిన మద్దాల ఉమామహేష్

ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మద్దాల ఉమా మహేష్ జనసేన ధినేత పిలుపు మేరకు ‘నా సేన నా వంతు’ కు విరాళంగా రూపాయలు 9110/- ఫోన్ పే ద్వారా పార్టీ కి అనుసందానమై ఉన్న నంబరుకు పంపించడం జరిగింది.