Payakaraopeta: జానకయ్యపేట సెగ్మెంట్ లో జనసేనపార్టీ ప్రచార జోరు

ఉదయాన్నే 6.30 కి జానకయ్యపేట సెగ్మెంట్ లో జనసేన పార్టీ ప్రచార జోరు. అందరికీ అందుబాటులో ఉండే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కి అండగా ఉండాలని కోరుతూ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి గారు 5 వ రోజు ప్రచారంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ కురందాసు చంటమ్మ గెలుపుకు బాట వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.