వైసీపీ ప్రభుత్వ వైఖిరికి నిరసనగా ఎమ్మార్వోకు వినతిపత్రం

కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇచ్చి చేతులు దులుపుకుంటుకున్న వైసీపీ ప్రభుత్వ వైఖిరికి నిరసనగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేసిన నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తెర్నెకల్ వెంకప్ప. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.