పీలేరు నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

పీలేరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు 30 మంది యువత ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కలప రవి సమీక్షంలో చేరడం జరిగింది. జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే ప్రతి ఒక్కరు కష్టపడి జనసేన పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని చెప్పడం జరిగింది. పార్టీలో చేరిన వారు ఆనంద్, శ్రీనివాసులు, కుమార్, రెడ్డి సేకర, సురేష్, మహేష్, రవి రెడ్డి శేఖర్, అజయ్ కుమార్, లక్ష్మీపతి, చిట్టిబాబు పొట్టి రెడ్డి శేఖర్ సాయికుమార్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ ఉపాధ్యక్షుడు గురు మోహన్ ప్రధాన కార్యదర్శి గజేంద్ర కార్యదర్శి నవీన్ పాల్గొనడం జరిగింది.