కోళ్ల భద్రంను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, జి వేమవరం గ్రామంలో శనివారం అనారోగ్యంతో చికిత్స పొంది, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కోళ్ల భద్రం ను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్దెంశెట్టి పురుషోత్తం, ఎంపిటిసి లంకనపల్లి జమ్మి, ఇండుగుల రామకృష్ణ, దూడల స్వామి, లంకనపల్లి వెంకటేశ్వరరావు, పితాని రాజు, పడాల లక్ష్మణు, పడాల త్రిమూర్తులు, గంగా బత్తుల రాంబాబు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.