పౌర హక్కులకు భంగం కలిగించే పోలీసు 30 చట్టాన్ని ఎత్తివేయాలి

పిలేరు, పౌర హక్కులకు భంగం కలిగించే పోలీసు 30 చట్టాన్ని ఎత్తివేయాలని ప్రజల హక్కుల కోసం మాట్లాడే వారి పైన ప్రభుత్వం, పోలీసుల నిర్బంధం ఆపాలని స్థానిక పిలేరులోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ ప్రజా సంఘ నాయకులతో కలిసి జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కలప రవి పాల్గొనడం జరిగింది.