పలు కుటుంబాలను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం రూరల్ తోటపేట గ్రామం వాస్తవ్యులు అల్లం దండమ్మ ఇటీవల స్వర్గస్దులైనారు.. వారి కుమారులు సత్యనారాయణ, శ్రీను, భీమన్నలను, సాక్షి వారివీధి సలాది వెంకన్న బాబు తండ్రి సలాది రాంబాబు ఇటీవల స్వర్గస్దులైనారు. మరియు నున్న వారివీధి పోలిశెట్టి శివ కుమార్ తల్లి వీరరాఘవులు ఇటీవల స్వర్గస్దులైనారు.. వారి కుటుంబసభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పరామర్శించడం జరిగింది.. వారితో పాటు జనసేన నాయకులు అల్లం చంటి, అల్లం పద్మనాభం, కర్రా నాగేశ్వరరావు, వీరుబండి, దుళ్ల కొండ, రాంబాబు నాయుడు తదితర జనసైనికులు ఉన్నారు.