రాజాల ఆదిరెడ్డిని పరామర్శించిన కనపర్తి మనోజ్ కుమార్

మామిడికుదురు: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మామిడికుదురు మండల జనసేన పార్టీ తరఫున ఆదుర్రు గ్రామంలో ఆయన విగ్రహానికి ఘననివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస్ రాజా సర్పంచ్ సమాఖ్యల అధ్యక్షులు అడబాల తాతకాపు, గ్రామశాఖ అధ్యక్షులు పినిశెట్టి శేఖర్, నాయకులు పోతు కాశి, మండల కార్యవర్గ సభ్యులు కాట్రేనిపాడు నాగేంద్ర, ఆచంట ఫణేంద్ర, మేడేపల్లి సత్తిబాబు, తోరం వీరభద్రరావు గోకవరపు శ్రీనివాస్, శంకర్రావు విద్యపు కొండల్ రావు, ఎర్రంశెట్టి సూర్యనారాయణ, పెదమల్లు సత్యకృష్ణ, వలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.