ప్రకాశంజిల్లా వీరమహిళల ఆత్మీయ సమావేశం

కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి బొందిల శ్రీదేవి ఆధ్వర్యంలో.. జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన ఆదివారం ప్రకాశంజిల్లా వీరమహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్, కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి కోలా విజయలక్ష్మి, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి పార్వతీనాయుడు , శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, గిద్దలూరు ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు, దర్శి ఇంచార్జ్ బొటుకు రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, కార్పొరేటర్ ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, ఒంగోలు నగర ప్రధానకార్యదర్శి పల్లా ప్రమీల, నగర కార్యదర్శి గోవిందు కోమలి, సంయుక్త కార్యదర్శలు తన్నీరు ఉష, ఆకుపాటి ఉష, 21వ డివిజన్ అధ్యక్షురాలు అలజంగి వాసుకి నాయుడు, వీరమహిళలు కోసూరి శిరీష, చెంగళశెట్టి అన్నపూర్ణమ్మ, రాయని నాగవర్థిని, నూకల శివపార్వతి, షేక్ ముంతాజ్, నాగేంద్ర, అయినాబత్తిన రాధిక, పోలిశెట్టి మాధురి, బడుగు శ్రీవిద్య, గుండ్ల బారతి, బాగ్యలక్ష్మి, చంద్రిక, నూకతోటి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.