శ్రీ సోమలమ్మ తల్లి సంబరాలకు విరాళం అందించిన వర్రే హనుమాన్ ప్రసాద్
కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, చిగురుకోట గ్రామంలోని శ్రీ సోమలమ్మ తల్లి సంబరాల కార్యక్రమం నిమిత్తం రూ.50,000/(అక్షరాల 50 వేలు) విరాళం అందించిన కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి వర్రే హనుమాన్ ప్రసాద్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-2.50.06-PM.jpeg)