విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ… రిలే నిరాహార దీక్షలు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయము ఆవరణలో విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి ప్రబుత్వం లోపాయికారికంగా సపోర్టు చేసి అమ్మేస్తున్న కారణంగా.. దానిని నిరసిస్తూ జనసేన, సీపీఐ, ఏఐటీసీ యు, టీడీపీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.. ఈ దీక్షలో జనసేన ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐ.టి వింగ్ జగదీశ్, వీరమహిళలు రెద్దమ్మ మరియ సీపీఐ, ఏఐటీసీ యు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.