నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో సత్తా చాటిన సాయి ధనుష్

విజయనగరం జిల్లా లోని లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్న జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడు విశాఖపట్నం మరియు జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్, గాజువాక నియోజకవర్గం పైల సాయి ధనుష్ ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అద్వర్యంలో జరిగిన “నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్” కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఎంపిక అయ్యి తన ప్రతిభాను చాటాడు. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపుకు మొత్తం 13 రాష్ట్రాల నుండి 10 మంది విద్యార్ధులు ఎంపికవ్డం జరిగింది. 21/05/2022 నుండి 27/05/2022 వరకు రాయ్‌పూర్, ఛత్తీస్‌ఘర్ రాష్ట్రంలో ఈ క్యాంపులో. తన ప్రతిభకు గుర్తుపుగా చివరి రోజున ఒక సర్టిఫికేట్ మరియు జ్ఞాపిక ను భారత ప్రభుత్వం వారు అందించటం జరిగింది.