చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ జనసేన నాయకుల ప్రార్థనలు

విజయనగరం: భారతదేశ జాతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సురక్షితంగా చంద్రుడిపై ల్యాండ్ అవ్వాలని జనసేన పార్టీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో విజయనగరం కోట వద్ద ఉన్న దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవితేజ, సయ్యద్ బుఖారి, రామకృష్ణ మరియు జన సైనికులు తాజ్ అబ్బాస్ పాల్గొన్నారు.