విజయదుర్గ అమ్మవారికి అరకేజీ వెండిని ప్రకటించిన పుణ్యమంతుల

పిఠాపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మేము సైతం అంటూ జనసేనాని నిర్ణయాలకు అయన మాటకు కట్టుబడే జనసైనికులమని యు.కొత్తపల్లి మండలం గోర్ష గ్రామంలో ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయానికి అమ్మ వారిలి బాణం, చక్రం, 1/2 కేజి వెండిని పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ అమ్మ వారు మహిమగల అమ్మ నేను అమ్మను చూడగానే నాకు బాణం, చక్రం, ఖాళీగా ఉన్నాయమి నేను వెంటనే అమ్మకు అవి రెండు చేయించాలి అని అనిపించింది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని అన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీనివాస్, కసిరెడ్డి నాగేశ్వరరావు నాయకులు & మాజీ పిఠాపురం విద్యాచైర్మెన్, మాజీ కౌన్సలర్ కర్రి కాశి, జనసేన నాయకులు పెదిరెడ్ల భీమేశ్వరరావు, పెనుముల్లా సత్య నందరెడ్డి, యాండ్రపు శ్రీనివాసురావు, వీరమహిళలు ముప్పన రత్నం, కోలా దుర్గాదేవి, పెంకె జగదీష్, తోట సతీష్ అంగవైఫల్యం తో ఉన్నా సరే కళ్యాణ్ మీద అభిమానంతో పార్టీకి పనిచేస్తున్నాడు. పబ్బిరెడ్డి ప్రసాద్ జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. గొర్స గ్రామ ప్రజలు, జనసేన నాయకులు ఉలవల శ్రీనివాస్, జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పెద్దిరెడ్ల దొరబాబు, మణికంఠ, గణేష్, మధు, మద్దాల వీరబాబు, నాగేంద్ర, బత్తుల శివ, బొజ్జ త్రిమూర్తులు, పెద్దిరెడ్ల నాగేంద్ర, వెన్న తతిలు, ఏరిపిరెడ్డి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.