పుట్టపర్తి జనసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పుట్టపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ బుక్కపట్నం మండల అధ్యక్షులు అల్లాడి జయరాం, ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ కొత్తచేరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, పుట్టపర్తి మండల అధ్యక్షులు పెద్దన్న ల ఆధ్వర్యంలో పుట్టపర్తిలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, దాసరి రామాంజనేయులు, కార్యదర్శులు ఇండ్ల కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, శ్రీమతి అనురాధ, దూది జయ రామాంజనేయులు, నాగ సుధాకర్ రెడ్డి, శ్యామ్ కుమార్, నాయుడు నాయక్, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, చిరంజీవి, శ్రీన మరియు తదితరులు పాల్గొన్నారు.