పలు కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, తూర్పుపాలెం గ్రామంలో కీ.శే అడబాల రామ్ మోహన్ కాలం చేశారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, అడబాల నగేష్, జి ఎస్ ఎల్ మూర్తి, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామంలో ముత్యాల గోపాల్ కృష్ణ భార్య కీ.శే శ్రీమతి ముత్యాల అన్నపూర్ణ కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, అడబాల దొరబాబు, నారాయణ మూర్తి, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామంలో రేఖపల్లి సూరిబాబు తండ్రి కీ తాతారావు కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గ్రామ శాఖ రేఖపల్లి దొరబాబు, మండల కన్వీనర్ అడబాల కృష్ణజీ, నక్క తాతాజీ, గ్రామ సైనికులు తదితరులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం బట్టేలంక గ్రామంలో పెసింగి సోమరాజు కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, బట్టేలంక ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు.