వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిపాలెం గ్రామంలో మోగంటి వెంకటేశ్వర రావు కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను సోమవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-6.03.54-PM-1024x462.jpeg)