కొట్టే నరసింహులుకు నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూర్ వాసి,
జనసేన పార్టీ మిత్రుడు కొట్టే శ్రీహరి తండ్రి నరసింహులు హఠాన్మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి కలగచేయలని ఆ భగవంతుని వేడుకుంటూ.. వారి కుటుంబ సభ్యులను, స్థానికులు, జనసేన సభ్యులు, నాయకులు, జనసైనికులతో కలిసి రామ శ్రీనివాస్ పరామర్శించారు.