రంబాల మహావిష్ణును పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం, కాట్రేనికోన గ్రామం సీనియర్ పాత్రికేయులు అయిన రంబాల మహావిష్ణు పడిపోయి గాయపడి చికిత్సపొందుతున్న వారిని వారి స్వగృహమందు జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సంసాని పాండురంగారావు, బీమాల సూర్య, పితాని రాజు, మాగాపు మల్లేష్, మాగాపు పట్టాభి పాల్గొన్నారు.