జనసేన, టిడిపి రాష్ట్ర సమన్వయకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన రమేష్ బాబు

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ మరియు కాపు సంక్షేమ సేన తరపున జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ సభ్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ జనసేన, టిడిపి రాష్ట్ర సమన్వయకర్తగా జనసేన పార్టీ తరఫున ఎంపికైన సందర్భంగా నాదెండ్ల మనోహర్ కి చంద్రగిరి నియోజకవర్గ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు అలాగే కందుల దుర్గేష్ ని కూడా జనసేన, టిడిపి రాష్ట్ర సమన్వయకర్తగా ఎంపికైన సందర్భంగా కందుల దుర్గేష్ కి కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కాపు సంక్షేమ సేన రైతు విభాగం అధ్యక్షుడు తిరుపతి జిల్లా రమేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.