యుగంధర్ ను పరామర్శించిన రమేష్

తిరుపతి: గంగాధర నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జ్ పొన్న యుగంధర్ను మంగళవారం రమేష్ కలిసి అతని ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. యుగంధర్ గత రెండు రోజులక్రితం బైక్ యాక్సిడెంట్ కు గురై డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ బొత్ హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రమేష్ యుగంధర్ ని కలవడం జరిగింది.