జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రామిశెట్టి తేజశ్విని

హైదరాబాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నూజివీడు నియోజకవర్గ జనసేన వీరమహిళ రమిశెట్టి తేజశ్విని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గంలోని రోడ్ల సమస్యపై వివరించడం జరిగింది.