వినాయకుని అన్నసంతర్పణలో పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో వినాయకుడు అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, కొప్పిశెట్టి గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.