జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా రావూరి నాగబాబు

రజోలు నియోజకవర్గం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తునటువంటి దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతిస్టాత్మకంగా చేపట్టిన దీక్షకు మద్దతుగా రాజోలు నియోజకవర్గం బి. సావరం గ్రామ పంచాయతీ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రావూరి నాగబాబు దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య ఏదైనా పరిష్కారం జనసేన పార్టీ అధ్యక్షుడు సేనాని అని అన్నారు. మరియు సేనాని గతంలో కూడా అనేక సమస్యలపై పోరాటాలు చేసి పరిష్కార దిశగా తీసుకు వెళ్ళారు అని గుర్తు చేశారు , రాబోవు రోజుల్లో జనసేన విజయ కేతనం ఎగురవేయడం ఖాయం అని ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై మా జనసేన పోరాటాలు చేస్తుంది అని అన్నారు.