పురంధేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పదవిని స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏలూరు పర్యటనకు వచ్చిన శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిని బుధవారం సుఖీభవ కళ్యాణ మండపంలో మర్యాదపూర్వకంగా కలిసిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.