మన్నా చర్చి ప్రార్థన కూడికలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు, 25వ డివిజన్ శనివారపేటలోని మాలపల్లిలో ఉన్న మన్నా చర్చ్ నందు జరిగిన యేసు క్రీస్తు ప్రార్థన కూడికకు దైవజనులు గ్రామస్థులు మరియు మన్నా చర్చి యెహోవా ప్రార్థన మందిరం పాస్టర్ ఎమ్. శ్యాంసుందర్ ఆహ్వానం మేరకు శనివారం యేసుక్రీస్తు ఆరాధన కూడిక కు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని స్థానిక దైవజనులు ఆశీర్వాదం తీసుకున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు.